Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు సొసైటీలకు ఛైర్మన్ల నియామకం

Follow Udayam on Google
Saychi kumar Aug 25, 2026 7:29 PM కామరెడ్డిGeneral
రెండు సొసైటీలకు ఛైర్మన్ల నియామకం - Udayam
భిక్కనూర్ మండలంలో రెండు సొసైటీలకు ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది. రామేశ్వర్ పల్లి సొసైటీ ఛైర్మన్ గా ఇంద్రకరణ్ రెడ్డి, అంతంపల్లి సొసైటీ ఛైర్మన్గా సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వారికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నియామక పత్రాలను మంగళవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...