Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు ఆలయాల్లో చోరీ .. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 30, 2026 8:09 PM విజయనగరంGeneral
రెండు ఆలయాల్లో చోరీ .. దర్యాప్తు చేస్తున్న పోలీసులు - Udayam
విజయనగరం జిల్లా వేపాడ మండలం కొండగంగుబూడి గ్రామంలోని బంగారమ్మతల్లి ఆలయం, రామాలయం హుండీల్లో నగదు చోరి జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై దర్యాపు చేస్తున్నట్లు వల్లంపూడి SI సుదర్శన్‌ ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ హుండీల్లో నగదు కనిపించకపోవడాన్ని గ్రామస్థులు గుర్తించారని ఈ మేరకు గ్రామానికి చెందిన కే.దేవుడు బాబు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

Comments

G
Loading comments...