వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించిన మేరకు, 2027 ఏప్రిల్ నుంచి పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను పైలట్ ప్రాజెక్టుగా విడుదల చేయనున్నారు.
తొలి దశలో రూ.10, రూ.20 నోట్లలో ఒక్కో డినామినేషన్కు 100 కోట్ల చొప్పున విడుదల చేయనున్నారు. ఇవి పేపర్ నోట్ల కంటే 2–4 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయని, కాగితపు నోట్లు కూడా కొనసాగుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.
Comments
Loading comments...
