వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట ప్రాంతీయ ఆసుపత్రిలో 8ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ సిబ్బందికి 100% గ్రాస్ జీతం, రిక్వెస్ట్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
అనారోగ్య సిబ్బందికి పూర్తి జీతంతో సెలవులు, హెల్త్ కార్డులు అందించాలని కోరారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ సిబ్బందిని వెంటనే రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

