వార్తలకు తిరిగి వెళ్లండి

జైపూర్ మండలంలోని వరి రైతులు రూ.500 బోనస్ కోసం ఈనెల 10లోపు నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారిణి సయేదా తెలిపారు. ప్రభుత్వం సూచించిన సన్న రకం వరి సాగు చేస్తున్న రైతులు విత్తనాల డీలర్ వద్ద ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే రూ.500 బోనస్ వర్తిస్తుందని ఆమె వివరించారు.
Comments
Loading comments...

