వార్తలకు తిరిగి వెళ్లండి

లబ్ధిదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందాలని జేసీ ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు.
జియ్యమ్మవలస మండలం తుంబలి గ్రామంలోని ఫెయిర్ ప్రైస్ షాప్ను ఆమె క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా షాప్లోని బియ్యం నిల్వలను, పంపిణీ వివరాలను, పరిశీలించారు.
Comments
Loading comments...

