వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ అర్సపల్లి 33/11 కేవీ సబ్-స్టేషన్ పరిధిలో రేపు రెండో శనివారం నిర్వహణ పనులు చేపట్టనున్నట్లు టౌన్-1 ఏడీఈ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు.
కొత్త 33కేవీ బ్రేకర్ బిగింపు, జంపర్ పనుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

