Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు కేంద్రమంత్రి ప్రజా దర్బార్

Follow Udayam on Google
RAGHU Aug 26, 2026 7:38 PM శ్రీకాకుళంGeneral
రేపు కేంద్రమంత్రి ప్రజా దర్బార్ - Udayam
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సొంత నియోజకవర్గంలో గురువారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. కోటబొమ్మాళిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...