వార్తలకు తిరిగి వెళ్లండి

ధారూర్లోని బార్వాడ్ ZP ఉన్నత పాఠశాలలో నిన్న ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TSUTF జిల్లా అధ్యక్షుడు CH. వెంకటరత్నం పాల్గొని మాట్లాడుతూ.. జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈనెల 27న నిర్వహించనున్న ఉపాధ్యాయ ఐకాస ధర్నాను విజయవంతం చేయాలన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు.
Comments
Loading comments...

