వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు శాసన సభ్యులు, మరియు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారి పర్యటన వివరాలు.
రేపు అనగా తేదీ 12.09.26న శనివారం ఉదయం: 10.30 గంటలకు గూడూరు ఏరియా హాస్పిటల్ నందు 1.25 కోట్లతో నిర్మించిన సమగ్ర ప్రజా ఆరోగ్య పరీక్ష కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
చిల్లకూరు మండలం - బూదనం గ్రామం నందు 3.02 కోట్లతో నిర్మిస్తున్న 33/11KV సబ్ స్టేషన్ శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
Comments
Loading comments...

