Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు బంటుపల్లిలో నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమం

Follow Udayam on Google
RAGHU SKLM Aug 29, 2026 10:19 PM శ్రీకాకుళంGeneral
రేపు బంటుపల్లిలో నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమం - Udayam
రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఈనెల 30న నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...