వార్తలకు తిరిగి వెళ్లండి

రేపల్లెలో అగ్ని ప్రమాదాల నివారణకు మరియు ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు కొత్త అగ్నిమాపక శకటాన్ని శుక్రవారం ప్రారంభించారు. టీడీపీ నేత అనగాని శివప్రసాద్ ఈ నూతన వాహనాన్ని జెండా ఊపి అందుబాటులోకి తీసుకువచ్చారు.
ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలకు మరింత వేగంగా అగ్నిమాపక సేవలు అందించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

