వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి: మండలంలోని రేకులపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. నాయకులు, కార్యకర్తలు స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుని, దేశ ఐక్యత, సమగ్రత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

