వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి పీహెచ్సీ పరిధిలోని పలు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఏసీఎం 5% ద్రావణం స్ప్రేయింగ్ చేపట్టారు. రావికోన, పాములగీసాడ, పెంగవ, బాతుగుడబ, గడివంకదార, రాయగడజమ్ము, కుడ్డ గ్రామాలలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో దోమల నివారణ మందును పిచికారీ చేయించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దోమల వ్యాప్తిని అరికట్టి మలేరియా నివారణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
Comments
Loading comments...

