వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్ వలన కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాధవరావు మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచే మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, ఉన్నతమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా సైబర్ మోసాల పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
Comments
Loading comments...

