వార్తలకు తిరిగి వెళ్లండి
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

వైఎస్సార్ కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు.
హరియాణాకు చెందిన నిందితుల నుంచి రూ.1.5 కోట్ల విలువైన దుంగలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ నెట్వర్క్లో మరికొందరిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...