వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో భారత రెడ్క్రాస్ సొసైటీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సభ్యత్వ అవగాహన సదస్సు నిర్వహించారు. సమాజ సేవలో భాగస్వాములు కావాలని జిల్లా రెడ్క్రాస్ అధికారులు పిలుపునిచ్చారు.
ప్రకృతి విపత్తులు, రక్తదాన శిబిరాలు, అత్యవసర సేవల్లో రెడ్క్రాస్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. సభ్యత్వ నమోదు గడువు ముగిసేలోపు అధిక సంఖ్యలో చేరాలని విద్యార్థులకు సూచించారు.
Comments
Loading comments...
