Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ ఏడాది మరో 3 వేల టీచర్ పోస్టుల భర్తీ

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 10:07 AM ఎన్టీఆర్ జిల్లాఆంధ్రప్రదేశ్
ఈ ఏడాది మరో 3 వేల టీచర్ పోస్టుల భర్తీ - Udayam
విజయవాడలో సోమవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ, ఈ ఏడాది మరో 3,000 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మెగా డీఎస్సీ-2025 ద్వారా 15,941 ఉపాధ్యాయ నియామకాలను పారదర్శకంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏటా మెగా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...