వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్న ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం క్వింటా మొక్కజొన్నకు రూ.2,675 ధర పలికింది. సోమవారం నమోదైన రూ.2,630 ధరతో పోలిస్తే రూ.45 పెరిగింది.
మూడు నెలల క్రితం కనీస మద్దతు ధర రూ.2,400 ఉన్నప్పటికీ కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురయ్యాయని రైతులు తెలిపారు. ధర పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

