వార్తలకు తిరిగి వెళ్లండి

2025లో భారత్లో 20,138 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 16వ భారత అవయవ దాన దినోత్సవం సందర్భంగా అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు పలు కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది.
అవయవ మార్పిడి సేవల్లో పారదర్శకత కోసం ‘ఈ-ప్రత్యారోపణ’ డిజిటల్ వేదిక, కొత్త మొబైల్ యాప్ను ప్రారంభించారు. 2013లో 4,990గా ఉన్న మార్పిడి సంఖ్య 2025 నాటికి 20,138కు పెరిగిందని వెల్లడించారు.
Comments
Loading comments...
