వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎల్కలపల్లికి చెందిన ఒక కుటుంబం న్యాయం చేయాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగింది.
టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా తమ ఇంటిని కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగకపోతే ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడంతో స్థానికంగా కలకలం రేగింది.
Comments
Loading comments...

