Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంఎల్‌సీ ఎన్నికల్లో అసలైన సవాల్.. ఓటర్ల నమోదు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 07, 2026 12:22 PM నల్గొండతెలంగాణ
ఎంఎల్‌సీ ఎన్నికల్లో అసలైన సవాల్.. ఓటర్ల నమోదు - Udayam
వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ఓటర్ల నమోదే కీలకంగా మారింది. గతంలో ఓటు వేసిన వారైనా ఫారం-18 ద్వారా మళ్లీ నమోదు చేసుకోవడం తప్పనిసరి. దీంతో కాలేజీలు, ఐటీ సంస్థలు, ఉద్యోగ సంఘాల ద్వారా గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఎక్కువ మంది ఓటర్లను నమోదు చేయించిన వారికి ఎన్నికల్లో ఆధిక్యం లభించే అవకాశాలున్నాయి.

Comments

G
Loading comments...