Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌పై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం: కిరణ్ రిజిజు

శిరీష గౌడ్ Jul 24, 2026 12:43 PM అల్ ఇండియా about 1 hour ago
నీట్ పేపర్ లీకేజీపై లోక్‌సభలో చర్చ జరగకపోతే దేశానికి తప్పుడు సంకేతం వెళ్తుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించారని, సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ సైతం పార్లమెంట్‌లో విచారణకు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. సభ సాఫీగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...