వార్తలకు తిరిగి వెళ్లండి

జలుమూరు మండలం గుగ్గిలి పంచాయతీలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన రచ్చబండను రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన ప్రారంభించారు.
మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు. రచ్చబండ నిర్మాణానికి రూ. 3.50 లక్షల నిధులు ఖర్చు కాగా స్థానికంగా ఉన్న దాతలు ముందుకు వచ్చి దీనిని నిర్మించడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
Comments
Loading comments...

