వార్తలకు తిరిగి వెళ్లండి

రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది. రెపో రేటును యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, ముడిచమురు ధరలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులను ఎంపీసీ సమీక్షించనుంది. సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రకటించనున్నారు.
Comments
Loading comments...
