Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ ఛార్జీలపై ఆర్‌బీఐ గవర్నర్‌ స్పందన

Follow Udayam Digital on Google
శివ కుమార్ Aug 05, 2026 5:50 PM ఆల్ ఇండియా జాతీయ
యూపీఐ ఛార్జీలపై ఆర్‌బీఐ గవర్నర్‌ స్పందన - Udayam Digital
యూపీఐ లావాదేవీలపై ఛార్జీల అంశంపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నిర్వహణ ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుందని తెలిపారు. ఛార్జీలపై ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. యూపీఐపై ఎండీఆర్‌ ఛార్జీల ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...