వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్లో యూఐడీఎఫ్ కింద రూ.180 కోట్ల టెండర్లలో రూ.40-50 కోట్లు చేతులు మారాయని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యత లోపాలున్న కాంట్రాక్టర్కే మళ్లీ పనులు అప్పగించారని విమర్శించారు.
టెండర్లలో అవకతవకలు జరిగాయని, గతంలో ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్కే మళ్లీ పనులు కట్టబెట్టడంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. టెండర్లను రద్దు చేసి తిరిగి పిలవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
