వార్తలకు తిరిగి వెళ్లండి

రావికమతంలో గురువారం మృతి చెందిన నవర మల్లేశ్వరరావు (40) మృతదేహాన్ని శుక్రవారం ఖననం చేసేందుకు సిద్ధం చేయగా పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు రావడంతో ఎస్సై ఎం.రఘువర్మ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.
అనంతరం మృతదేహాన్ని నర్సీపట్నం పోస్టుమార్టానికి తరలించారు.
Comments
Loading comments...

