వార్తలకు తిరిగి వెళ్లండి
రేషన్ ఈకేవైసీకి నాలుగు రోజులే

రేషన్కార్డు లబ్ధిదారుల ఈ-కేవైసీ పూర్తి చేయడానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఇప్పటివరకు 75 శాతం మంది మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ-కేవైసీ పూర్తికాకుంటే రేషన్ అందకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. 15.9 లక్షల కార్డుల్లో మిగిలిన లబ్ధిదారుల కోసం ఇంటింటికీ వెళ్లి ప్రక్రియ పూర్తి చేయాలని ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.
Comments
Loading comments...