వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ ప్రక్రియను శుక్రవారం లోగా పూర్తి చేసుకోవాలని కరీంనగర్ జిల్లా సివిల్ సప్లై అధికారి నర్సింగరావు సూచించారు.
జిల్లాలో 2.74 లక్షల రేషన్ కార్డులకు 8.10 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, ఇంకా 20 శాతం వరకు ఈ-కేవైసీ పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. వర్షాల కారణంగా గడువు పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...
