వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ హైదరాబాద్లో రేషన్ కార్డు లబ్ధిదారుల e-KYC ప్రక్రియ కొనసాగుతోంది. 15.90 లక్షల మందిలో 75.6 శాతం పూర్తికాగా, ఇంకా 12.27 లక్షల మంది పెండింగ్లో ఉన్నారు. కూకట్పల్లి 83 శాతంతో ముందుండగా, చార్మినార్ 66 శాతంతో చివరిస్థానంలో ఉంది.
వృద్ధుల కోసం అధికారులు ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. జులై 31లోపు e-KYC పూర్తి చేయకపోతే ఉచిత బియ్యం సరఫరాపై ప్రభావం ఉండొచ్చని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
