Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపికను దాటేసిన రష్మిక

Follow Udayam on Google
Sai Sep 03, 2026 11:07 AM జాతీయంవినోదం
దీపికను దాటేసిన రష్మిక - Udayam
తాజా ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ ర్యాంకింగ్స్‌లో రష్మిక మందన దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కథానాయికగా నిలిచారు. దీంతో దీపికా పదుకొణెను వెనక్కి నెట్టి అగ్రస్థానం దక్కించుకున్నారు. ‘పుష్ప’, ‘యానిమల్‌’, ‘పుష్ప 2’, ‘ఛావా’, ‘కుబేర’ చిత్రాలతో రష్మిక జాతీయ స్థాయిలో క్రేజ్‌ పెంచుకున్నారు. భాష, ప్రాంతాలకతీతంగా ఆమెకు ఆదరణ పెరుగుతోంది.

Comments

G
Loading comments...