వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లా ఆచార్యుల గూడెంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వంద శాతం విజయవంతమైంది. కోదాడ డివిజన్లో ప్రథమ స్థానంలో నిలిచి, రాష్ట్ర స్థాయిలో రెండో స్థానాన్ని సాధించింది.
అధికారులు శ్రమించి అనర్హత ఓట్లను తొలగించి 1072 మంది అర్హుల వివరాలను ఆన్లైన్ చేశారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి కృషి చేసిన సిబ్బందిని ఎమ్ఆర్ఓ ఘనంగా సన్మానించారు.
Comments
Loading comments...

