వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్ప్రదేశ్కు చెందిన జ్యోతిషుడు భూపేంద్రదత్ శర్మ, తన తాతల నుంచి సేకరించిన 800కు పైగా తాళపత్ర గ్రంథాలు, పురాతన నాణేలతో ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇందులో జ్యోతిషం, వేదాలు, యోగ శాస్త్రానికి సంబంధించిన అరుదైన గ్రంథాలు ఉన్నాయి.
400 ఏళ్ల నాటి భగవద్గీత ప్రతులు సహా పలు చారిత్రక పత్రాలను ఆయన డిజిటల్గా భద్రపరుస్తున్నారు.
Comments
Loading comments...

