వార్తలకు తిరిగి వెళ్లండి

అహ్మదాబాద్లోని పీజీ భవన టెర్రస్పై 23 ఏళ్ల ఇంటీరియర్ డిజైన్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై సెక్యూరిటీ గార్డు ధర్మ్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టు సమయంలో తప్పించుకునేందుకు యత్నించడంతో కాలికి బుల్లెట్ తగిలిందని పోలీసులు తెలిపారు. ఘటనకు నాలుగు రోజుల ముందే అతడిని విధుల్లోకి తీసుకున్న సెక్యూరిటీ ఏజెన్సీపైనా చర్యలు తీసుకోనున్నారు.
Comments
Loading comments...

