వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ నటి రాణి ముఖర్జీకి ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీ గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ పట్టాను ప్రదానం చేసింది. ఆగస్టు 14న మెల్బోర్న్లో జరిగిన కార్యక్రమంలో ఈ గౌరవం ఆమెకు అందజేశారు.
సినీరంగ సేవలు, మహిళలు, చిన్నారుల సంక్షేమానికి చేసిన కృషికి ఈ పట్టా దక్కింది. 2019లో షారుక్ ఖాన్ తర్వాత ఈ గౌరవం పొందిన రెండో భారతీయ సినీ ప్రముఖురాలిగా రాణి నిలిచారు.
Comments
Loading comments...

