వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరుపు రంగు, చుట్టూ ముళ్లతో లిచీని పోలి కనిపించే రాంబుటాన్ పండును మలేసియా, ఇండోనేసియాతో పాటు కర్ణాటక, కేరళలోనూ సాగు చేస్తున్నారు. లోపల తీపి, పులుపు కలిసిన తెల్లటి గుజ్జు ఉంటుంది.
విటమిన్-సి, ఐరన్, కాల్షియం, ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం కేరళ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చి కిలో రూ.400 వరకు విక్రయిస్తున్నారు.
Comments
Loading comments...

