వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురానికి చెందిన దళవాయి రమాదేవి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైనట్లు ప్రచారం సాగుతున్న వేళ మంత్రి నారా లోకేశ్ను కలవడం చర్చనీయాంశంగా మారింది.
వడ్డెర్ల వర్గానికి చెందిన రమాదేవి పేరు ఎమ్మెల్సీగా వినిపిస్తుండగా.. లోకేశ్తో భేటీ ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. ఇదే సమయంలో దేవర్ల మురళి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

