Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ

Follow Udayam on Google
Kiran Aug 28, 2026 1:19 PM హైదరాబాద్General
రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ - Udayam
రక్షాబంధన్ సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆయనకు రాఖీ కట్టారు. కొండా సురేఖపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తుది నిర్ణయం ఏఐసీసీ తీసుకోనుంది.

Comments

G
Loading comments...