Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమిటీ సమావేశానికి రాజగోపాల్‌రెడ్డి గైర్హాజరు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 10:56 AM యాదాద్రి భువనగిరితెలంగాణ
కమిటీ సమావేశానికి రాజగోపాల్‌రెడ్డి గైర్హాజరు - Udayam
ఏఐసీసీ మార్గదర్శకాల మేరకు భువనగిరిలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గైర్హాజరయ్యారు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై ఆయన ఇటీవల చేసిన విమర్శల నేపథ్యంలో సమావేశానికి హాజరవుతారని భావించారు. అయితే ఆయన సమావేశానికి రాలేదు. గైర్హాజరుకు కారణాలు తెలియరాలేదు. సమావేశంలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై నాయకులు చర్చించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...