Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు సమర్థవంతంగా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవాలి

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 12, 2026 8:34 AM విజయనగరంGeneral
రైతులు సమర్థవంతంగా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవాలి - Udayam
రైతులు సమర్థవంతంగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాలని రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్‌ కార్యాలయం జిల్లా ప్రత్యక అధికారి హరిబాబు చౌదరి సూచించారు. మంగళవారం గజపతినగరం మండలంలోని మధుపాడ లో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వరి పొలాన్ని పరిశీలించారు.తక్కువ కాల పరిమిత గల వరి పంటను వేసుకోవాలని, అలాగే ప్రత్యామ్నాయ పంటలు వేయలన్నారు.

Comments

G
Loading comments...