వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జీలాని సోమవారం మేడికొండూరు మండలంలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని స్వయంగా పరిశీలించి అంచనా వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ ఆధారిత పంట బీమా పథకంలో రైతులందరూ తమ పంటలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

