వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉన్నందున రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని చీపురుపల్లి వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ ఏడీ ఎన్.కోటేశ్వరరావు సూచించారు. గురువారం ఆయన చీపురుపల్లిలో విలేకరులతో మాట్లాడారు. పంటలు సాగు చేసిన వారు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేయించాలని కోరారు.
బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన వారు పంటలకు బీమా చేయించాలని తెలిపారు. కార్యక్రమంలో చీపురుపల్లి ఎస్. సూర్య కుమారి పాల్గొన్నారు.
Comments
Loading comments...

