వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లి జగదీశ్వర్ రైతు పొలంలో ఉద్యానవన అధికారిణి మౌనిక పర్యటించారు. ఈ సందర్భంగా పొలంలో స్ప్రింక్లర్ల పనితీరును పరిశీలించారు.
ప్రభుత్వం నుంచి స్ప్రింక్లర్లకు 65% సబ్సిడీ లభిస్తుందని, దీని ద్వారా మొత్తం రూ. 24,554/- ఖర్చు అయ్యే వ్యవస్థకు రైతు వాటా కింద కేవలం రూ. 8,770/- మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

