Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

Follow Udayam on Google
K Anuradha Sep 11, 2026 3:32 PM శ్రీకాకుళంGeneral
రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి - Udayam
టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం, టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వైసీపీ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌ కోరారు. ఈ మేరకు ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. పంటలు ఎండిపోతున్నందున రైతులను ఆదుకోవాలని, నందిగాంలో ద్వంద్వ ఓటుపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెన్షన్‌ దరఖాస్తుల్లో వివక్ష లేకుండా అర్హులందరికీ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...