వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి రెండో విడత భూ సమీకరణలో భూములు ఇచ్చే రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు అందజేస్తామని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు.
సోమవారం పెదపరిమి గ్రామసభలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్లతో కలిసి పాల్గొన్న ఆయన.. రైతులు భూమి పత్రాలు, సరిహద్దులు చూపి సహకరించాలని కోరుతూ వారి సందేహాలను నివృత్తి చేశారు.
Comments
Loading comments...

