వార్తలకు తిరిగి వెళ్లండి

విత్తనాల డీలర్ల వద్ద రైతులు ఆన్లైన్ చేయించుకుంటేనే రూ. 500 బోనస్ వస్తుందని దండేపల్లి వ్యవసాయ అధికారి అంజిత్ వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన ఏడు వరి రకాలతో పంటను వేసిన రైతులు డీలర్ వద్ద పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డ్, విత్తనాల రసీదులతో ఆన్లైన్ చేయించుకోవాలని సూచించారు.
ఇతర విత్తనాలతో పంటను వేసిన రైతులు ఏఈఓల వద్ద విత్తన ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని నమోదు చేయించుకోవాలన్నారు.
Comments
Loading comments...

