Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల కోసం పోరాడిన వీరనారి గున్నమ్మ

Follow Udayam on Google
RAGHU Aug 15, 2026 11:45 AM శ్రీకాకుళంGeneral
రైతుల కోసం పోరాడిన వీరనారి గున్నమ్మ - Udayam
తెల్లదొరల అన్యాయాలను ప్రశ్నించిన సాహసవనిత సాసుమన గున్నమ్మ. మందస మండలం గుడారిరాజమణిపురంలో 1940 ఏప్రిల్‌ 1న బ్రిటిష్‌ పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన పోరాటంలో ఆమె ప్రాణత్యాగం చేశారు. పాలకుల తూటాలకు ఎదురొడ్డి వీరమరణం పొందిన గున్నమ్మ త్యాగానికి గుర్తుగా ఆ గ్రామాన్ని వీరగున్నమ్మపురంగా పిలుస్తున్నారు.

Comments

G
Loading comments...