Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల భూములకు నష్టపరిహారం చెల్లించాలి: సీపీఎం

Follow Udayam on Google
sudheer Sep 16, 2026 3:31 PM కరీంనగర్General
రైతుల భూములకు నష్టపరిహారం చెల్లించాలి: సీపీఎం - Udayam
వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో చెక్‌డ్యామ్ నిర్మాణ లోపంతో కరకట్ట కొట్టుకుపోయి నష్టపోయిన 10 ఎకరాల పొలాలను చదును చేసి, బాధితులకు తక్షణమే నష్టపరిహారం ఇప్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంనగర్ రెవెన్యూ అధికారులకు పార్టీ నేతలు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...