వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా పొలంలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రైతు సంఘం నాయకులు బుధవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
రైతు సంఘం నాయకులు మల్లికార్జున మాట్లాడుతూ.. రైతుల పట్ల విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వీడనాడాలన్నారు. విద్యుత్ షాక్ తో మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

